వర్క్‌ ఫ్రం హోమ్‌లో పనితీరు భేష్‌ : టిమ్‌ కుక్‌  

కరోనా నేపథ్యంలో సాఫ్ట్‌వేర్‌ కంపెనీల ఉద్యోగులందరూ చాలా వరకూ ఇంటి నుంచి పని చేస్తున్నారు

Published : 23 Sep 2020 01:13 IST

                                                          

వాషింగ్టన్‌ : కరోనా నేపథ్యంలో సాఫ్ట్‌వేర్‌ కంపెనీల ఉద్యోగులందరూ చాలా వరకూ ఇంటి నుంచే పని చేస్తున్నారు. ఇళ్ల నుంచి పని చేసే క్రమంలో ఇబ్బందులు ఎదురైనా తమ సంస్థ ఉద్యోగులందరూ వర్క్‌ ఫ్రం హోమ్‌లో మంచి పనితీరు కనబరుస్తున్నట్లు ఆపిల్‌ కంపెనీ సీఈవో టిమ్‌ కుక్‌ తెలిపారు. త్వరలో తమ కంపెనీ ఉద్యోగుల్లో 10 నుంచి 15 శాతం మంది తిరిగి ఆఫీసులకు వచ్చి విధులు నిర్వహించే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని