చినజీయర్ స్వామికి కేసీఆర్ పరామర్శ
ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త త్రిదండి చినజీయర్ స్వామిని సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఇటీవల చినజీయర్ మాతృమూర్తి అలివేలు మంగతాయారు (85) గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.
హైదరాబాద్: ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త త్రిదండి చినజీయర్ స్వామిని సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఇటీవల చినజీయర్ మాతృమూర్తి అలివేలు మంగతాయారు (85) గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. దీంతో శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో ఉన్న చినజీయర్ ఆశ్రమానికి కేసీఆర్ వెళ్లి ఆయన్ను పరామర్శించారు. కేసీఆర్తో పాటు మైహోం గ్రూపు ఛైర్మన్ జూపల్లి రామేశ్వరరావు తదితరులు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు