గవర్నర్‌ తమిళిసైకు కేసీఆర్‌ పరామర్శ

గవర్నర్‌ తమిళిసైను తెలంగాణ సీఎం కేసీఆర్‌ పరామర్శించారు. తమిళిసై చిన్నాన్న కుమార్‌ శుక్రవారం మరణించారు. దీంతో కేసీఆర్‌ ఇవాళ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను పరామర్శించారు. గవర్నర్‌ తండ్రి అనంతన్‌సైతం...

Updated : 29 Aug 2020 19:11 IST

హైదరాబాద్‌: గవర్నర్‌ తమిళిసైను తెలంగాణ సీఎం కేసీఆర్‌ పరామర్శించారు. తమిళిసై చిన్నాన్న వసంత్‌కుమార్‌ శుక్రవారం మరణించారు. దీంతో కేసీఆర్‌ ఇవాళ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను పరామర్శించారు. గవర్నర్‌ తండ్రి అనంతన్‌సైతం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.ఆయన ఆరోగ్యం గురించి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌ గవర్నర్‌ను అడిగి తెలుసుకున్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని