విశాఖలో కారు దగ్ధం..ప్రయాణీకులు సురక్షితం

విశాఖ జిల్లా గోపాలపట్నం కుమారి కల్యాణ మండపం సమీపంలో కారులో హఠాత్తుగా మంటలు చెలరేగాయి.అందులో

Updated : 31 Aug 2020 13:42 IST

గోపాలపట్నం: విశాఖ జిల్లా గోపాలపట్నం కుమారి కల్యాణ మండపం సమీపంలో కారులో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. అందులో ప్రయాణిస్తున్న నలుగురూ అప్రమత్తమై కారు దిగి పరుగులు తీశారు. చూస్తుండగానే కారు కాలిపోయింది. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని