అర్చకుడు లేకుండానే ఆ పూజ నిర్వహిస్తారట!
బిహార్, ఝార్ఖండ్ సహా పలు రాష్ట్రాల్లో ఆ పూజను నిర్వహిస్తారు. అందులో భాగంగా సూర్య భగవానుడిని ప్రత్యేకంగా కొలుస్తారు. అసలు విషయం ఏమిటంటే ఈ పూజను అర్చకుడు లేకుండానే నిర్వహిస్తారట.
ఇంటర్నెట్ డెస్క్ : బిహార్, ఝార్ఖండ్ సహా పలు రాష్ట్రాల్లో విశేషమైన ఓ పూజను నిర్వహిస్తారు. అందులో భాగంగా సూర్య భగవానుడిని ప్రత్యేకంగా కొలుస్తారు. అసలు విషయం ఏమిటంటే ఈ పూజను అర్చకుడు లేకుండానే నిర్వహిస్తారట. 36 గంటల పాటు మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా ఉపవాసం చేస్తారట. మరి ఈ అరుదైన పూజ సంగతులేంటో మనమూ తెలుసుకుందామా !
ఉత్తరాది రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించే ఈ పూజను ఛఠ్ అంటారు. సూర్యభగవానుడిని కొలిచే ఏకైక పూజ ఇదేనని అక్కడి వారి విశ్వాసం. దీనికే సూర్యశస్తిల్, దళాఛఠ్ అని కూడా పేర్లున్నాయాయి. ఏటా కార్తిక మాసం శుక్లపక్షంలోని షష్ఠి సందర్భంగా నాలుగు రోజుల పాటు ఈ ఛఠ్ పూజను నిర్వహిస్తారు. దీపావళి మాదిరిగానే ఈ పూజ సమయంలో దీపాలు వెలిగిస్తారు. నదీ ఘాట్ల వద్ద పండ్లతో అలంకరించి ఛఠ్మాతకు పూజలు చేస్తారు. అనంతరం పండ్లను పంచిపెడతారు. ఈ ఏడాది నవంబర్ 18న ప్రారంభమైన ఈ పూజ 21తో ముగియనుంది. ఆ రోజు ఉదయం సూర్యుడికి పూజలు చేసి వేడుకను ముగిస్తారు. పూజారి పాల్గొనని అత్యంత అరుదైన హిందూ పండుగగా ఛఠ్ పూజ ప్రాచుర్యం పొందింది. ఈ పూజలోని ప్రసాదాల్లో చెరకు ప్రధానంగా కనిపిస్తుంది. మహా పర్వ సందర్భంగా చెరకు గడలతో ఇల్లు మాదిరిగా నిర్మించి అందులో ఏనుగు ప్రతిమను ఉంచి పూజలు చేస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం జరిగింది. -
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేశ్ బాబు నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం