మాజీ సీఎం సిద్ధరామయ్యకు కరోనా

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌నేత సిద్ధరామయ్య కరోనా బారినపడ్డారు. నిన్న జరిపిన కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని

Updated : 29 Nov 2023 12:22 IST


బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌నేత సిద్ధరామయ్య కరోనా బారినపడ్డారు. నిన్న జరిపిన కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. వైద్యుల సూచనమేరకు ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారిలో కరోనా లక్షణాలు కనిపిస్తే క్వారంటైన్‌లో ఉండాలని సిద్ధరామయ్య సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని