కడియం శ్రీహరికి కరోనా పాజిటివ్‌

మాజీ ఉప ముఖ్యమంత్రి, తెరాస సీనియర్‌ నేత కడియం శ్రీహరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన చికిత్స కోసం హైదరాబాద్‌

Updated : 09 Aug 2022 11:28 IST

హైదరాబాద్‌: మాజీ ఉప ముఖ్యమంత్రి, తెరాస సీనియర్‌ నేత కడియం శ్రీహరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన చికిత్స కోసం హైదరాబాద్‌ నిమ్స్‌కు వెళ్లనున్నారు. కడియం గన్‌మెన్‌, పీఏ, డ్రైవర్‌ సహా ఐదుగురికి వైరస్‌ నిర్ధారణ అయినట్టు సమాచారం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని