ఇద్దరికీ చూపు లేదు.. కరెంటు బిల్లు రూ.58లక్షలు
ఒడిశాలోని ఓ నిరుపేద అంధుల కుటుంబానికి ఏకంగా రూ.58లక్షల విద్యుత్ బిల్లు రావడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. పంచదయాన్ గ్రామానికి
భువనేశ్వర్ : ఒడిశాలోని ఓ నిరుపేద అంధుల కుటుంబానికి ఏకంగా రూ.58లక్షల విద్యుత్ బిల్లు రావడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. పంచదయాన్ గ్రామానికి చెందిన ప్రసన్నానాయక్, అతని భార్య ఇద్దరూ అంధులే. వీరి ఇంట్లో కేవలం నాలుగు విద్యుద్దీపాలు, రెండు ఫ్యాన్లు మాత్రమే ఉన్నాయి.
వీటికి ఏడునెలలుగా విద్యుత్ బిల్లు చెల్లించకపోవడంతో భారీ మొత్తంగా రూ.58 లక్షల విద్యుత్ బిల్లును వడ్డించారు. దీనిని చూసిన ప్రసన్నానాయక్ కుటుంబం ఇంత డబ్బు తాము చెల్లించలేమన్నారు. గతంలోనూ ఇదేవిధంగా రూ.18వేల బిల్లు వస్తే అధికారులను కలిసి రూ.9,700 చెల్లించామని తెలిపారు. అయితే ఇప్పుడు ఇంత డబ్బు తాము చెల్లించలేమని.. ఇదివరకే విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేశామని నాయక్ తెలిపారు. సమస్యపై అధికారులు స్పందించకుంటే వినియోగదారుల ఫోరమ్ను ఆశ్రయిస్తామని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!