ప్లాస్మా దాతలు దేవుడితో సమానం: సజ్జనార్
ప్లాస్మా దానం చేసిన ప్రతి ఒక్కరూ దేవుడితో సమానమని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ సీపీ కార్యాలయంలో హోం మంత్రి మహమూద్ అలీతో కలిసి ప్లాస్మా దాతలను ...
హైదరాబాద్: ప్లాస్మా దానం చేసిన ప్రతి ఒక్కరూ దేవుడితో సమానమని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ సీపీ కార్యాలయంలో హోం మంత్రి మహమూద్ అలీతో కలిసి ప్లాస్మా దాతలను సీపీ సజ్జనార్ సన్మానించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. లాక్డౌన్ సమయంలో సైబరాబాద్ పోలీసులు 5,300 బ్లడ్ యూనిట్లు సేకరించినట్లు చెప్పారు. 600 మంది ప్లాస్మా దానం చేసి 1,350 మంది ప్రాణాలు కాపాడినట్లు తెలిపారు. ప్లాస్మాదానంలో వాలంటీర్లు, కరోనా నియంత్రణలో మీడియా పాత్ర కీలకమన్నారు. ప్లాస్మా దానంలో తెలంగాణ మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని సీపీ పేర్కొన్నారు.
అనంతరం హోం మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి పోలీసు శాఖకు ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో పోలీసుల సేవ ఎనలేనిదని కొనియాడారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సైతం తెలంగాణ పోలీసుల పనితీరు మెచ్చుకున్నట్లు ఆయన గుర్తు చేశారు. ప్లాస్మా దానం చేసిన ప్రతి ఒక్కరికీ మహమూద్ అలీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలందరూ మాస్కు, శానిటైజర్ తప్పనిసరిగా వాడాలని ఈ సందర్భంగా సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ పోలీస్ కమిషనర్గా పీహెచ్డీ రామక్రిష్ణను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం జరిగింది. -
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేశ్ బాబు నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
-
పోరాడిన గుజరాత్.. ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM