ఎన్ఆర్ఐ ఆస్పత్రికి అచ్చెన్నాయుడు తరలింపు
ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్టయిన మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించారు. అనారోగ్యం కారణంగా ఇప్పటి వరకూ ఆయన రమేశ్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఇటీవల
గుంటూరు: ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్టయిన మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించారు. అనారోగ్యం కారణంగా ఇప్పటి వరకూ ఆయన రమేశ్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఇటీవల అచ్చెన్నాయుడుకు కరోనా సోకడంతో కొవిడ్ ఆస్పత్రికి తరలించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయన్ను ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించారు. అక్కడి కరోనా వార్డులో 26వ గదిని అచ్చెన్నాయుడికి కేటాయించారు. ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందించనున్నారు. అచ్చెన్నాయుడు ఉన్న గది వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
-
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ