పొలం బాట పట్టిన మాజీ మంత్రి ఏరాసు

మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి పొలంబాట పట్టారు. వ్యవసాయాన్ని ఎంతో ఇష్టపడే ఆయన కర్నూలు జిల్లా పాన్యం పరిధిలోని తన పొలంలో వరి పంటకు చేనును సిద్ధం చేస్తూ కనిపించారు....

Published : 15 Dec 2020 22:17 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి పొలంబాట పట్టారు. వ్యవసాయాన్ని ఎంతో ఇష్టపడే ఆయన కర్నూలు జిల్లా పాణ్యం పరిధిలోని తన పొలంలో వరి పంటకు చేనును సిద్ధం చేస్తూ కనిపించారు. బురద మడిలో దిగి సాగులో శ్రమించారు. సాధారణ రైతులాగానే వ్యవసాయం చేయడాన్ని ఏరాసు ఇష్టపడతారని ఆయన అనుచరులు పేర్కొన్నారు.

ఇవీ చదవండి...

అన్నవరంలో ఘనంగా మెట్లోత్సవం

కార్మికుల ‘చలో అమరావతి’ ఉద్రిక్తం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని