INPICS: భాగ్యనగరంలో గణేశ్‌ నిమజ్జనం కోలాహలం

Updated : 01 Sep 2020 21:18 IST

ఖైరతాబాద్‌ గణపతి ధన్వంతరి నారాయణుడి నిమజ్జనాన్ని చరవాణుల్లో బంధించేందుకు గుమికూడిన భక్తులు


ట్యాంక్‌బండ్‌ వద్ద యువతుల ఆనందం


హుస్సేన్‌ సాగర్‌లో నిమజ్జనం చేసేందుకు తీసుకొచ్చిన ఓ గణపతి విగ్రహం చూపరులను ఆకట్టుకుంది


ట్యాంక్‌బండ్‌ వద్ద గణేశ్‌ నిమజ్జనాన్ని ఆసక్తిగా చూస్తున్న భక్తులు


శోభాయాత్రలో యువతుల ఆనందోత్సాహం


ఖైరతాబాద్‌ గణపతి ఈ ఏడాది ధన్వంతరి నారాయణుడిగా భక్తులకు దర్శనమిచ్చారు. శోభాయాత్ర సందర్భంగా భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు


వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు స్నేహితులతో కలిసి ద్విచక్రవాహనంపై ట్యాంక్‌బండ్‌కు వెళ్తుండగా అబిడ్స్‌ వద్ద తీసిన చిత్రం


ద్విచక్ర వాహనాన్ని అందంగా ముస్తాబు చేసి కుటుంబ సమేతంగా గణనాథుడి నిమజ్జనానికి..


కొవిడ్‌ జాగ్రత్తలు పాటిస్తూ గణపతిని నిమజ్జనానికి తీసుకొచ్చిన యువతులు


 'స్టే హోం.. స్టే సేఫ్‌' నినాదం  స్ఫూర్తితో రూపొందించిన గణనాథుని మండపం


రాక్షసుడిని అంతమొందిస్తున్న గణనాథుడు


వైద్యుని అవతారంలో..


పులిపై స్వారీ చేస్తూ..


బాహుబలి రూపంలో గణపతి


జై బోలో గణేశ్‌ మహరాజ్‌కి..


శంఖంలో లంబోదరుడు


 త్రిశూలధారిగా గణనాథుడు


నారద గణపతి


నిమజ్జన వేళ చిన్నారుల కోలాహలం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని