ఈ ఫొటో ఎవరిదో తెలుసా?
ఓ చిన్నారి బ్లాక్ అండ్ వైట్ ఫొటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: మూతి ముడుచుకుని ఉన్న ఓ చిన్నారి బ్లాక్ అండ్ వైట్ ఫొటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో ఉన్నది ఇప్పటి కేంద్ర మంత్రి అని తెలియటంతో.. అది ఎవరబ్బా అంటూ నెటిజన్లు ఆలోచనలో పడ్డారు. ఇంతకీ ఈ బుజ్జిపాప ఎవరంటే..
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సామాజిక మాధ్యమాల ద్వారా తన అభిమానులతో ఎప్పుడూ టచ్లోనే ఉంటారు. కాగా ఆమె ఈ సారి ‘‘నాడు-నేడు’’ అంటూ షేర్ చేసిన ఓ పోస్టు నెటిజన్లను భలే ఆకట్టుకుంటోంది. తన చిన్నప్పటి ఫొటోలో ఉన్న ముఖకవళికను అనుసరిస్తూ అదే విధంగా ఉన్న తాజా చిత్రంతో కలిపి షేర్ చేశారు. అందుకే సాధారణంగా ఎప్పుడూ సరదాగా ఉండే ఈ అమేథీ ఎంపీ.. దీనిలో ముఖం ముడుచుకున్నట్టు కనిపిస్తారు. కాగా, ఈ పోస్టుకు రెండు గంటల్లో 33 వేలకు పైగా లైక్స్ రావటం గమనార్హం.
గతంలో కరోనా వైరస్ సోకినప్పుడు కూడా ఇరానీ దానిని చాలా పాజిటివ్గా తీసుకున్నారు. తన శరీరాన్ని ఉద్దేశించి ‘‘నా శరీరం అనారోగ్యానికి గురవటం నాకిష్టం ఉండదు. ఇప్పటికే కూరగాయలను ఇచ్చాను కదా.. ఇలా చేయటానికి ఎంత ధైర్యం?’’ అంటూ పోస్టు చేసి అభిమానులను నవ్వించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
లండన్లో ఖలిస్థానీ అనుకూలవాదుల దుశ్చర్య కేసు.. కీలక నిందితుడి అరెస్టు
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట