ఆ వదంతులు నమ్మొద్దు: మెట్రో ఎండీ
నగరంలోని మెట్రో పిల్లర్లపై వస్తున్న వదంతులను నమ్మవద్దని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. గత రెండు రోజులుగా హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మూసాపేట మెట్రో స్టేషన్ కింద రహదారి..
హైదరాబాద్: నగరంలోని మెట్రో పిల్లర్లపై వస్తున్న వదంతులను నమ్మవద్దని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. గత రెండు రోజులుగా హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మూసాపేట మెట్రో స్టేషన్ కింద రహదారి కుంగిపోయింది. పక్కనే ఉన్న మెట్రో పిల్లర్ వద్ద కూడా భూమి కుంగి ఆ గుంతల్లోకి నీరు చేరింది. ఈ నేపథ్యంలో ఎన్వీఎస్ రెడ్డి స్పందించారు. కూకట్పల్లి ఐడీఎల్ చెరువుతో పాటు రోడ్లపై ప్రవహిస్తు్న్న వరదనీటితో మెట్రో పిల్లర్ చుట్టూ ఉన్న మట్టి కొట్టుకుపోయిందన్నారు. ఇంజినీర్లు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి వదంతులు నమ్మవద్దని.. మెట్రో పిల్లర్లకు ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.