నీటికొచ్చిన చిరుత.. వేటాడిన మొసలి
మొసలి పట్టు గురించి అందరికి తెలిసిందే.. నీటిలో ఉన్నప్పుడు దాని బలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏనుగును సైతం తన నోటితో కట్టిపడేయగల బలశాలి. తాజాగా.. ఇలాంటి ఘటనే దక్షిణాఫ్రికాలో చోటు చేసుకుంది. ఓ చిరుతపులి పిల్ల నీరు తాగేందుకు సమీపంలోని కుంట ఒడ్డు వద్దకు వచ్చింది.
కేప్టౌన్: మొసలి పట్టు గురించి అందరికి తెలిసిందే.. నీటిలో ఉన్నప్పుడు దాని బలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏనుగును సైతం తన నోటితో కట్టిపడేయగల బలశాలి. తాజాగా.. ఇలాంటి ఘటనే దక్షిణాఫ్రికాలో చోటు చేసుకుంది. ఓ చిరుతపులి పిల్ల నీరు తాగేందుకు సమీపంలోని కుంట ఒడ్డు వద్దకు వచ్చింది. చిరుతపులి పిల్ల నీరు తాగుతుండగా అప్పటికే నీళ్లలో దాగి ఉన్న 13 అడుగుల పొడవున్న నైల్జాతికి చెందిన ఓ పెద్ద మొసలి ఒక్కసారిగా చిరుతపై మెరుపుదాడి చేసింది. దాని శక్తివంతమైన దవడలతో చిరుతను నోట కరచుకొని నీటిలోకి లాక్కెళ్లింది.
ఆ సమయంలో అక్కడే ఉన్న దక్షిణాఫ్రికా వైల్డ్ ఎర్త్ సఫారీకి చెందిన గైడ్లు బియాండ్ ఫిండా, బుసానీ మాలీ మొసలి చిరుతపులి పిల్లను నీటిలోకి లాక్కెళ్లడం వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. నీళ్లు తాగేందుకు వచ్చిన చిరుతపులిపిల్లను పెద్ద మొసలి లాక్కెళ్లడం బాధాకరమైన ఘటన అని వారు పేర్కొన్నారు. కాగా.. ఇదంతా ఒడ్డున ఉండి గమనిస్తున్న తల్లి చిరుత.. చేసేదేం లేక బాధతో అటుఇటు తిరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నైల్జాతికి చెందిన పెద్ద మొసళ్లు అత్యంత శక్తివంతమైనవని, అవి దూకుడుగా వ్యవహరిస్తాయని వారు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి