గిఫ్ట్‌ ఏ స్మైల్‌..కేటీఆర్‌ 6 అంబులెన్స్‌లు

గిఫ్ట్‌ ఏ స్మైల్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కరోనా పరీక్షల కోసం పార్టీ తరఫున అంబులెన్స్‌లు ఏర్పాటు చేయాలని తెరాస నిర్ణయించింది.

Published : 25 Jul 2020 00:33 IST

హైదరాబాద్‌: గిఫ్ట్‌ ఏ స్మైల్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కరోనా పరీక్షల కోసం పార్టీ తరఫున అంబులెన్స్‌లు ఏర్పాటు చేయాలని తెరాస నిర్ణయించింది. తనవంతుగా 6 అంబులెన్స్‌లు ఇస్తానని మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. ఆయన స్ఫూర్తితో మరిన్ని అంబులెన్స్‌లు ఇచ్చేందుకు తెరాస నేతలు ముందుకొచ్చారు.ఇలా 100 అంబులెన్స్‌లు సమకూర్చనున్నట్లు తెరాస నేతలు ప్రకటించారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని