పర్యాటక ప్రాంతంగా కోయిల్సాగర్: శ్రీనివాస్గౌడ్
మహబూబ్నగర్ జిల్లాలోని కోయిల్సాగర్ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ వెల్లడించారు.
కోయిల్సాగర్: మహబూబ్నగర్ జిల్లాలోని కోయిల్సాగర్ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ వెల్లడించారు. కోయిల్ సాగర్ జలాశయంలో మూడు రకాలకు చెందిన 7 లక్షల చేప పిల్లలు వదిలారు. తొలుత కోయిల్ సాగర్ వద్ద హరిత హోటల్ నిర్వహించి, ఆ తర్వాత దశల వారీగా అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. జలాశయం వద్ద బోటింగ్కు ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. కోయిల్ సాగర్ను పూర్తి స్థాయి నీటిపారుదల ప్రాజెక్టుగా మార్చనున్నామని, జూరాల నుంచి కాకుండా భవిష్యత్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా జలాశయాన్ని నింపే అవకాశాలున్నాయని మంత్రి చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
రంగులు తొలగిస్తే ఊరుకోను.. వైకాపా నాయకుడి వీరంగం
-
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
-
భయపెడుతున్న భువన్.. శివారు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను నాలుగైదు రెట్లు పెంపు
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక