కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేకు పాజిటివ్‌..

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. వైరస్‌ బారిన పడిన ప్రజాప్రతినిధుల సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా  కుత్బుల్లాపూర్

Updated : 20 Jul 2020 10:19 IST

మేడ్చల్‌ : కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని మేడ్చల్ జిల్లా డిప్యూటీ డీఎంహెచ్ఓ ఆనంద్ ధ్రువీకరించారు. ఎమ్మెల్యే ఇంట్లోనివారికి పరీక్షలు నిర్వహించగా.. ఎమ్మెల్యే  భార్య, కుమారుడు, పనిమనిషికి కూడా పాజిటివ్‌గా తేలింది. వారందరినీ 14 రోజుల పాటు హోం ఐసోలేషన్‌లో ఉండాలని సూచించినట్లు అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని