విజయవాడ చేరుకున్న మోహన్‌ భగవత్‌

రేపటి నుంచి గుంటూరు నూతక్కి విజ్ఞాన విహార పాఠశాలలో నిర్వహించనున్న ఆర్ఎస్‌ఎస్‌ సమావేశాల్లో పాల్గొనేందుకు ఆర్ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌

Published : 09 Oct 2020 18:34 IST

విజయవాడ: రేపటి నుంచి గుంటూరు నూతక్కి విజ్ఞాన విహార పాఠశాలలో నిర్వహించనున్న ఆర్ఎస్‌ఎస్‌ సమావేశాల్లో పాల్గొనేందుకు ఆర్ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ విజయవాడ చేరుకున్నారు. ఏపీ ప్రాంత, విభాగ ప్రచారక్‌ బైఠక్‌లో మోహన్‌ భగవత్‌ పాల్గొంటారు. విమానాశ్రయంలో భాజపా నేతలు, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రతినిధులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని