
రాయగిరి రైల్వేస్టేషన్ ఇకపై ‘యాదాద్రి..’
సికింద్రాబాద్: తెలంగాణలోని రాయగిరి రైల్వేస్టేషన్ను రైల్వేశాఖ యాదాద్రిగా మార్పు చేసింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్ ఓ ప్రకటనలో తెలిపారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సూచన మేరకు ఈ ఉత్తర్వులు వెలువడినట్లు ఆయన పేర్కొన్నారు. నేటి నుంచి రాయగిరి రైల్వేస్టేషన్ను యాదాద్రి రైల్వేస్టేషన్గా సంబోధించనున్నట్లు రైల్వేశాఖ స్పష్టం చేసింది. స్టేషన్ కోడ్ YADDగా నిర్ణయించినట్లు తెలిపింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.