ఈ రాష్ర్టాల్లో తెరుచుకోనున్న స్కూళ్లు
కొవిడ్ దాటికి దాదాపు ఐదు నెలల తర్వాత కేంద్ర ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వ నిబంధనలు, సూచనలు పాటిస్తూ..
న్యూదిల్లీ : కొవిడ్ దాటికి దాదాపు ఐదు నెలల తర్వాత కేంద్ర ప్రభుత్వం నియమాలు పాటిస్తూ కొన్ని రాష్ట్రాల్లో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. దేశంలో కరోనా విజృంభించటంతో విద్యా సంవత్సరం పూర్తి కాకముందే ఈ ఏడాది విద్యా సంస్థలు మూతబడ్డాయి. సాధారణంగా జూన్ నెలలో విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుంది. 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు సంబంధించి విద్యా సంస్థలు కార్యకలాపాలు జరపటానికి అన్లాక్ 4లో అనుమతి ఉండటంతో పాఠశాలలు పునఃప్రారంభించటానికి కొన్ని రాష్ట్రాలు సిద్ధమయ్యాయి.
* ఆంధ్రప్రదేశ్లో సోమవారం నుంచి పాఠశాలల తెరుచుకోనున్నాయి. కంటైన్మెంట్ జోన్ పరిధి బయట ఉండే విద్యార్థులు బడులకు వెళ్లేందుకు సంబంధించిన నియమ నిబంధనలను అధికారులు విడుదల చేశారు. అసోంలోనూ ప్రభుత్వ బడులు పునఃప్రారంభం కానున్నాయి. హరియాణా ప్రభుత్వం కూడా సోమవారం నుంచి పాఠశాలలు తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది. 50 శాతం సిబ్బందితో పాఠశాలలు నడపటానికి కేంద్ర పాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్ విద్యాశాఖ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. పంజాబ్లో స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు తెరవటానికి అనుమతి ఇవ్వని అక్కడి ప్రభుత్వం పీహెచ్డీ స్కాలర్లు, టెక్నికల్ కోర్సులు చేసే పీజీ విద్యార్థులు తరగతులకు హాజరవ్వొచ్చని వివరించింది.
* పాఠశాలల పునఃప్రారంభానికి సంబంధించి కేంద్రం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను విడుదల చేసింది. దీంతో పాటు బడులు తెరవడంపై తుది నిర్ణయం ఆయా రాష్ట్రాలదేనని కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో దిల్లీ, గుజరాత్, కేరళ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు విద్యాసంస్థల పునఃప్రారంభానికి విముఖత చూపించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
రాష్ట్రంలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!