తిరుమలలో పాము.. పరుగులు పెట్టిన భక్తులు

తిరుమల శ్రీవారి ఆలయం వద్ద పాము సంచారంతో భక్తులు హడలిపోయారు. నిత్యం జనసందోహం ఉండే ఆయల ప్రాంగణంలోకి పాము రావడంతో అక్కడి నుంచి పరుగులు తీశారు....

Updated : 23 Dec 2020 15:01 IST

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయం వద్ద పాము సంచారంతో భక్తులు హడలిపోయారు. నిత్యం జనసందోహం ఉండే ఆలయ ప్రాంగణంలోకి పాము రావడంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. అక్కడే ఉన్న పారిశుద్ధ్య సిబ్బంది పామును ప్లాస్టిక్‌ డబ్బాతో కప్పేశారు. ఆ వెంటనే పాములు పట్టే సిబ్బందిని పిలిపించడంతో వారు దాన్ని పట్టుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా పామును సంచిలో వేసుకొని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.

ఇవీ చదవండి...

గద్దతో గేమ్‌ అంత ఈజీ కాదు!

తూర్పు గోదావరిలో వేడెక్కిన రాజకీయం


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని