ట్రంప్‌ దంపతులు త్వరగా కోలుకోవాలని...

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఆయన సతీమణి మెలనియా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. వారిద్దరూ మహమ్మారి నుంచి త్వరగా కోలుకోవాలని

Published : 05 Oct 2020 01:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఆయన సతీమణి మెలనియా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. వారిద్దరూ మహమ్మారి నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌. ఒడిశాలోని పూరీ తీరంలో ఇసుకతో ట్రంప్‌ దంపతుల సైకత శిల్పాన్ని రూపొందించారు. ఈ సైకత శిల్పంలో ట్రంప్‌ దంపతులు, అమెరికా జాతీయ జెండాతో పాటు  ‘గెట్‌ వెల్‌ సూన్’ ‌అని రాసి ఉంది. ఈ సైకత శిల్పానికి సంబంధించిన ఫొటోను ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు పట్నాయక్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు