IN PICS: తెలుగు రాష్ట్రాల్లో నేటి విశేషాలు
నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో పదాధికారుల సమావేశం జరిగింది. కేంద్రమంత్రి కిషన్రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద మహంకాళి ట్రాఫిక్ పోలీసులు రోడ్డుభద్రతపై అవగాహన కల్పిస్తూ వర్చువల్ రన్ నిర్వహించారు. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి క్లాక్టవర్ వరకూ ఈ పరుగు సాగింది.
ప్రభుత్వం ప్రకటించిన వరదసాయం అర్హులకు అందలేదని పేర్కొంటూ టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్రెడ్డి కూకట్పల్లి జోనల్ కమిషనర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. అనంతరం మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డితో కలిసి జోనల్ కమిషనర్ మమతకు బాధితుల తరపున వినతిపత్రాలు అందజేశారు.
విశాఖ స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించారు.
తెదేపా హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించాలని కోరుతూ తెదేపా మాజీ ఎమ్మెల్యే కొండబాబు ఆధ్వర్యంలో తెదేపా శ్రేణులు ఆందోళన చేపట్టాయి. కాకినాడ నగరంలోని దమ్ములపేటలో నిర్మించిన గృహాల వద్ద లబ్ధిదారులతో కలిసి ఆయన ధర్నా చేశారు.
కాకినాడలో ఏఎన్ఎంలకు పదోన్నతులు కల్పించేందుకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న ఆర్డీ వాణిశ్రీ
నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో పదాధికారుల సమావేశం జరిగింది. కేంద్రమంత్రి కిషన్రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.