Death Certificate: తన డెత్ సర్టిఫికెట్ పోయిందంటూ ప్రకటన..! వైరల్గా మారిన పోస్ట్!
సామాజిక మాధ్యమాల్లో ఎన్నో రకాల వీడియోలు, ఫొటోలు పోస్టు చేస్తూ ఉంటారు. వాటిల్లొ ఆశ్చర్యానికి గురి చేసేవి కొన్ని ఉంటే, ఆలోచింపజేసేవి మరికొన్ని ఉంటాయి. ఇంకొన్ని నవ్వును పుట్టిస్తుంటాయి.
ఇంటర్నెట్ డెస్క్: సామాజిక మాధ్యమాల్లొ ఎన్నో రకాల వీడియోలు, ఫొటోలు పోస్టు చేస్తూ ఉంటారు. వాటిల్లో ఆశ్చర్యానికి గురి చేసేవి కొన్ని ఉంటే, ఆలోచింపజేసేవి మరికొన్ని ఉంటాయి. ఇంకొన్ని నవ్వును పుట్టిస్తుంటాయి. ఓ వ్యక్తి ఇచ్చిన ప్రకటన ఎంతోమందిని నవ్వుకునేలా చేసింది. దీనికి సంబంధించిన వివరాలను ఐపీఎస్ అధికారి రుపిన్ శర్మ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. ‘దిస్ హేపెన్స్ వోన్లీ ఇన్ ఇండియా’ అంటూ క్యాప్షన్ జత చేశారు.
ఇంతకీ ఏమిటా పోస్టు.. ఓ వ్యక్తి తన డెత్ సర్టిఫికెట్ ( మరణ ధ్రువీకరణ పత్రం) పోగొట్టుకున్నట్లు ఓ పత్రికలో ప్రకటన ఇచ్చాడు. 07-09-2022న అస్సాంలోని లందింగ్ బజార్ వద్ద ఘటన జరిగినట్లు పేర్కొన్నాడు. ఈ ప్రకటనలో రిజిస్ట్రేషన్ నంబరు, వరుస సంఖ్య కూడా ఉన్నాయి. ఈ పోస్టును వీక్షించిన వినియోగదారుల్లో ఒకరు ఆ వ్యక్తి తన సర్టిఫికెట్ స్వర్గం నుంచి ఇవ్వాలని అడుగుతున్నాడేమో అని నవ్వుతూ కామెంట్ చేశారు. మరో వినియోగదారుడు ఎవరో ఓ వ్యక్తి తన డెత్ సర్టిఫికెట్ పోగొట్టుకున్నాడు. దొరికినవాళ్లు అతనికి ఇచ్చేయండంటూ కామెంట్ చేశారు. ఇలా పలువురు వినియోగదారులు తమ అభిప్రాయాలను ట్విటర్ వేదికపై పంచుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?