వీడియో చూడటమే పని!
ప్రపంచంలో చాలా రకాల వింత ఉద్యోగాలు ఉన్నాయి. అలాంటి ఉద్యోగాల్లో ఇదీ ఒకటి.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలో చాలా రకాల వింత ఉద్యోగాలు ఉన్నాయి. అలాంటి ఉద్యోగాల్లో ఇదీ ఒకటి. అమెరికాకు చెందిన ఓ సీసీటీవీ కంపెనీ భారతదేశంలో ఇలాంటి వినూత్న ఉద్యోగానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ప్రస్తుతం ఈ ఉద్యోగ ప్రకటన నెట్టింట్లో వైరల్గా మారింది. కాగా దీనికి ఇంటర్మీడియట్, ఆ పైన విద్యార్హత కలిగి ఉండి, కమ్యునికేషన్ స్కిల్స్, కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవాళ్లు అర్హులు. నెలకు జీతం రూ.30 వేలు ఇస్తారు. చేయాల్సిన పనేంటంటే.. సీసీటీవీ వీడియో చూస్తూ ఉండటమే.
వాషింగ్టన్కు చెందిన లైవ్ ఐ సర్వైవలెన్స్ అనే సీసీటీవీ కంపెనీ ఈ ప్రకటన చేసింది. విదేశాల్లోని తమ కంపెనీకి చెందిన సీసీటీవీ పర్యవేక్షణలో ఉన్న సంస్థలను గమనిస్తూ.. ఆయా సంస్థల్లో ఉద్యోగులు జాగ్రత్తగా ఉన్నారా.. లేదా? సరిగా పనిచేస్తున్నారా.. లేదా? అనే విషయాలను తెలుసుకుంటూ ఉండాలి. వారికి కేటాయించిన పనులను పూర్తి చేయమని చెప్పాలి. అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను గుర్తించి, వెంటనే హెచ్చరించాలి. ఈ వివరాలన్నింటితో ఒక నివేదిక తయారు చేయాలి. ఇవీ ఈ ఉద్యోగంలో చేయాల్సిన పనులు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం