Aadhar: బ్యాంకు ఖాతా స్టేటస్ తెలుసుకోండిలా!
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన, ఎల్పీజీ సబ్సిడీ లాంటి కేంద్ర పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం అందించే మరికొన్ని పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే ఆధార్ కార్డు బ్యాంకు ఖాతాకు తప్పని సరిగా లింక్ అయ్యి ఉండాలి
ఇంటర్నెట్డెస్క్: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన, ఎల్పీజీ సబ్సిడీ లాంటి కేంద్ర పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం అందించే మరికొన్ని పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే ఆధార్ కార్డు బ్యాంకు ఖాతాకు తప్పని సరిగా లింక్ అయ్యి ఉండాలి. ఈ తరుణంలో కొందరు లబ్ధిదారులు నగదు తమ బ్యాంకు ఖాతాల్లో పడటం లేదని వాపోతున్నారు. నగదు డిపాజిట్ కాకపోవడానికి ఆధార్ కార్డుతో బ్యాంకు ఖాతా లింక్ కాకపోవడం ఒక కారణం. అయితే బ్యాంకు ఖాతా ఆధార్తో లింక్ అయ్యి ఉందా లేదా అని తెలుసుకోవడానికి యూనిక్ ఐడెండిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడిఏఐ) ఒక లింక్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీన్ని ఉపయోగించి ఆధార్ కార్డుకు బ్యాంక్ ఖాతా లింక్ అయ్యి ఉందో లేదో తెలుసుకోవచ్చు. దీని కోసం ఏం చేయాలంటే..
* ముందుగా మీ కంప్యూటర్ లేదా మొబైల్లో https://resident.uidai.gov.in/bank-mapper వెబ్సైట్కు లాగిన్ అవ్వాలి.
* ఆధార్ కార్డ్ నెంబర్, సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి కింద ఉన్న ‘సెండ్ ఓటీపీ’ మీద క్లిక్ చేయలి.
* ఆధార్ నెంబర్తో లింక్ అయిన మొబైల్ నెంబర్కు ఓటీపి వస్తుంది.
* ఓటీపీ నెంబర్ను నింపి ‘సబ్మిట్’ బటన్ నొక్కాలి. వెంటనే వివరాలు తెరమీద ప్రత్యక్షమవుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం జరిగింది. -
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేశ్ బాబు నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్