Rheumatoid Arthritis: కీళ్లవాతం..కదలడం కష్టం..! చికిత్స ఎలా ఉంటుందంటే...?
అన్నీ సక్రమంగా ఉంటేనే పనులు చేసుకోవడానికి ఆపసోపాలు పడుతాం..అలాంటిది కీళ్ల వాతం వస్తే ఇక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. కదలడమే కాదు..ఏ పని చేయాలన్నా కీళ్లు తేలుకుట్టినట్టు మంటగా ఉంటాయి. కాలు కదిపినా కన్నీళ్లు వస్తాయి. చాలా కాలంగా సరయిన మందులు లేకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డ కీళ్లవాతం రోగులకు ఆధునిక వైద్యం కాస్త ఉపశమనం కల్పిస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: అన్నీ సక్రమంగా ఉంటేనే పనులు చేసుకోవడానికి ఆపసోపాలు పడుతాం..అలాంటిది కీళ్ల వాతం వస్తే ఇక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. కదలడమే కాదు..ఏ పని చేయాలన్నా కీళ్లు తేలుకుట్టినట్టు మంటగా ఉంటాయి. కాలు కదిపినా కన్నీళ్లు వస్తాయి. చాలా కాలంగా సరయిన మందులు లేకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డ కీళ్లవాతం రోగులకు ఆధునిక వైద్యం కాస్త ఉపశమనం కల్పిస్తోంది. వీటికి తోడూ వ్యాయామం చేయడం ఉత్తమమని రుమటాలజిస్టు డాక్టర్ విజయ ప్రసన్న పరిమి తెలిపారు.
కీళ్లలో నొప్పులు ఎందుకు..?
కీళ్ల వాతం ఎందుకొస్తుందో తెలియకపోయినా అది పెట్టే బాధ మామూలుగా ఉండదు. ఉదయం లేవగానే కీళ్లన్నీ పట్టేస్తాయి. కూర్చోవడం, లేవడం కష్టంగా ఉంటుంది. రుమటైడ్ ఆర్థరైటీస్ జబ్బు కాదు..లక్షణంగా ఉంటుంది. కీళ్ల దగ్గర నొప్పి, వాపు విపరీతంగా ఉంటుంది. కదలిక తగ్గిపోతుంది. శరీరంలోని ఇతర అవయవాలపై ప్రభావం ఉంటుంది. ఇది చిన్న కీళ్లలో మొదలై.. ఆ తర్వాత పెద్ద కీళ్లపై తన ప్రతాపం చూపుతుంది.
లక్షణాలు ఎలా ఉంటాయంటే..
ఈ జబ్బుకు ఎలాంటి లక్షణాలు కనిపించవు. రక్త పరీక్ష చేసినపుడే బయట పడుతుంది. డెంగీ వ్యాధిలో ప్లేట్లెట్స్ పడిపోయినట్టుగానే ఇందులోనూ పడిపోతాయి. తెల్ల రక్త కణాలు తగ్గిపోతాయి. కొన్నిసార్లు చాలా ఎక్కువగా తెల్ల రక్త కణాలు పెరుగుతాయి. తరచుగా గర్భస్రావం అయిన వారికి కూడా రుమటైటీడ్ రావొచ్చు. ప్రతీ నలుగురు మహిళల్లో ఒకరికి కీళ్లవాతం వస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.
చికిత్స ఎలా అంటే...
పెయిన్ కిల్లర్లు. స్టెరాయిడ్స్ ప్రస్తుతం ఇస్తున్నాం. స్టెరాయిడ్స్ ఇతర శరీర భాగాలకు సమస్యగా మారకుండా ఉండేలా తక్కువగా ఇస్తాం. తొలి దశలో రుమాటైటీడ్ను గుర్తించినపుడు రెండేళ్లపాటు చికిత్స అందిస్తే ఆ తర్వాత స్టెరాయిడ్స్ తగ్గించవచ్చు. ఈ చికిత్స ప్రక్రియతో కీళ్లవాతం తగ్గిపోనుంది. ఒకసారి జబ్బు వస్తే దీర్ఘకాలంగా మందులను వాడాలనే అపోహ ఉంది. తొలిదశలోనే చికిత్స తీసుకుంటే ఇబ్బందులను అధిగమించవచ్చు. చికిత్సతో పాటు వ్యాయామం చేయడం తప్పనిసరి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
జెన్కోలో అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ), కెమిస్ట్ ఉద్యోగాల నియామక రాత పరీక్ష వాయిదా పడింది. -
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
బుల్లెట్ రైలు.. మరో కీలక అప్డేట్ ఇచ్చిన అశ్వినీ వైష్ణవ్
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య