తెలుగునేల దిగ్గజాన్ని కోల్పోయింది: బాలకృష్ణ

ప్రముఖ వైద్యులు కాకర్ల సుబ్బారావు మృతిపట్ల నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ సంతాపం వ్యక్తం చేశారు. కాకర్ల సుబ్బారావు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలుగునేల ఓ గొప్ప వైద్య దిగ్గజాన్ని కోల్పోయిందని..

Updated : 16 Apr 2021 16:43 IST

హైదరాబాద్‌: ప్రముఖ వైద్యులు కాకర్ల సుబ్బారావు మృతిపట్ల నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ సంతాపం వ్యక్తం చేశారు. కాకర్ల సుబ్బారావు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలుగునేల ఓ గొప్ప వైద్య దిగ్గజాన్ని కోల్పోయిందని.. ఆయన మరణం వైద్యవృత్తికి తీరనిలోటు అన్నారు. ఎంతో మంది వైద్యులను తీర్చిదిద్దిన మహానుభావులు కాకర్ల అని కొనియాడారు. హైదరాబాద్‌ నిమ్స్‌లో అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలకు ఆయన ఎంతో కృషి చేశారన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని