Andhra News: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా విశాఖ పర్యటన వాయిదా

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా విశాఖ పర్యటన వాయిదా పడింది. బిజీ షెడ్యూల్‌ వల్ల రాలేకపోతున్నట్లు ఏపీ భాజపా నాయకులకు ఆయన సమాచారం ఇచ్చారు.

Published : 05 Jun 2023 17:47 IST

విశాఖ: ఈనెల 8న విశాఖకు రానున్న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పర్యటన వాయిదా పడింది. తన బిజీ షెడ్యూల్‌ వల్ల రాలేకపోతున్నట్లు రాష్ట్ర నాయకులకు ఆయన సమాచారం అందించారు. ఈనెల 11న విశాఖకు రానున్నట్లు తెలిపారు. ఈ మేరకు అమిత్‌ షా సభకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏపీ భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు