25 జిల్లాలపై ఏపీ మంత్రివర్గంలో చర్చ

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో రెండు గంటల పాటు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. అజెండాలోని 22

Published : 15 Jul 2020 13:35 IST

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో రెండు గంటల పాటు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. అజెండాలోని 22 అంశాలపై కేబినెట్‌ చర్చించింది. రాష్ట్రంలో 25 జిల్లాల ఏర్పాటుకు సంబంధించి వివిధ అంశాలపై మంత్రులు చర్చించారు. వైఎస్‌ఆర్‌ చేయూత పథకం అమలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు ఆర్థిక సాయం పథకంపై కేబినెట్‌ చర్చించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు