AP Corona : ఏపీలో కరోనాతో 9 మంది మృతి.. కొత్తగా 13,474 కేసులు

ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 41,771 నమూనాలను పరీక్షించగా 13,474 మందికి పాజిటివ్‌గా తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 10,290 మంది వైరస్‌ బారి నుంచి బయటపడినట్లు...

Updated : 27 Jan 2022 17:41 IST

అమరావతి : ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 41,771 నమూనాలను పరీక్షించగా 13,474 మందికి పాజిటివ్‌గా తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 10,290 మంది వైరస్‌ బారి నుంచి బయటపడినట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. కడప జిల్లాలో అత్యధికంగా 2,031 కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1,09,493 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు 2,23,25,140 నమూనాలను పరీక్షించినట్లు బులిటెన్‌లో పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని