AP Corona : ఏపీలో కరోనాతో 9 మంది మృతి.. కొత్తగా 13,474 కేసులు
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 41,771 నమూనాలను పరీక్షించగా 13,474 మందికి పాజిటివ్గా తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 10,290 మంది వైరస్ బారి నుంచి బయటపడినట్లు...
అమరావతి : ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 41,771 నమూనాలను పరీక్షించగా 13,474 మందికి పాజిటివ్గా తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 10,290 మంది వైరస్ బారి నుంచి బయటపడినట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది. కడప జిల్లాలో అత్యధికంగా 2,031 కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1,09,493 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు 2,23,25,140 నమూనాలను పరీక్షించినట్లు బులిటెన్లో పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం