Bharat Biotech, Serumకు ఏపీ సర్కార్ లేఖ
ప్రముఖ వ్యాక్సిన్ తయారీ సంస్థలు భారత్ బయోటెక్, సీరం సంస్థలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాసింది. రెండు సంస్థలు చెరో 4.08 కోట్ల డోసుల వ్యాక్సిన్లను సరఫరా
అమరావతి: ప్రముఖ వ్యాక్సిన్ తయారీ సంస్థలు భారత్ బయోటెక్, సీరం సంస్థలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాసింది. రెండు సంస్థలు చెరో 4.08 కోట్ల డోసుల వ్యాక్సిన్లను సరఫరా చేయాలని కోరింది. సరిపడా డోసులను రాష్ట్రానికి విక్రయించాలని భారత్ బయోటెక్, సీరం సంస్థలను లేఖలో కోరింది. రాష్ట్రవ్యాప్తంగా 2.4 కోట్ల మందికి రెండేసి డోసులు చొప్పున ఇవ్వాలని తెలిపింది. అయితే కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ధరకే వ్యాక్సిన్ సరఫరా చేయాలని కోరింది. వ్యాక్సిన్ల బిల్లు త్వరగానే చెల్లిస్తామని వివరించింది.
భారత్ బయోటెక్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణా ఎల్లా, హెటెరో డ్రగ్స్ ఎండీ పార్థసారథికి సీఎం జగన్ నిన్న ఫోన్ చేసి మాట్లాడిన విషయం తెలిసిందే. రాష్ట్ర అవసరాల కోసం మరిన్ని వ్యాక్సిన్ డోసులు సరఫరా చేయాలని వారిని కోరారు. రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు కూడా సరఫరా చేయాలని సీఎం వారికి విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
సీఎం జగన్పై రాయి దాడి వ్యవహారంపై విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలైంది. పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురి వివరాలు తెలపాలంటూ న్యాయవాది సలీం ఈ పిటిషన్ వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?
-
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98కోట్ల ఆస్తులు అటాచ్
-
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
-
కళ్యాణదుర్గంలో వైకాపా అరాచకం.. దాడిలో తెదేపా నేతకు తీవ్ర గాయాలు
-
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు