Andhra News: 5 రోజుల పనిదినాలపై స్పష్టత ఇవ్వని ప్రభుత్వం.. ఉద్యోగుల్లో సందిగ్ధత
సచివాలయం, హెచ్ఓడీ ఉద్యోగులకు వారానికి 5రోజుల పనిదినాల విధానం ఈనెల 27తో ముగిసింది. ఇప్పటి వరకు ఐదు రోజుల పనిదినాల విధానానికి రాష్ట్రప్రభుత్వం పొడిగింపు
అమరావతి: సచివాలయం, హెచ్ఓడీ ఉద్యోగులకు వారానికి 5రోజుల పనిదినాల విధానం ఈనెల 27తో ముగిసింది. ఇప్పటి వరకు ఐదు రోజుల పనిదినాల విధానానికి రాష్ట్రప్రభుత్వం పొడిగింపు ఇవ్వలేదు. జులై 2వ తేదీ శనివారం కావడంతో విధులకు హాజరయ్యే విషయంలో సచివాలయం, హెచ్ఓడీ ఉద్యోగుల్లో సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే హైదరాబాద్ నుంచి తరలివచ్చిన ఉద్యోగులకు ఉచిత వసతి విధానాన్ని రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం .. జూన్ 30వ తేదీలోగా ఫ్లాట్లను ఖాళీ చేయాలని ఉద్యోగులకు ఆదేశాలిచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా