ఏపీ విశ్వవిద్యాలయాలకు వీసీల నియామకం

రాష్ట్రంలో వివిధ విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం వీసీల నియామకాన్ని చేపట్టింది. ఈమేరకు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు.  

Updated : 26 Nov 2020 12:06 IST

అమరావతి: రాష్ట్రంలో వివిధ విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం వీసీల నియామకాన్ని చేపట్టింది. ఈమేరకు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. 
వీసీలుగా నియమితులైన వారు..
ఆంధ్రవిశ్వవిద్యాలయం:  ప్రసాద్‌రెడ్డి 
ద్రవిడ విశ్వవిద్యాలయం:  తుమ్మల రామకృష్ణ 
ఎస్వీ విశ్వవిద్యాలయం: కె.రాజారెడ్డి
రాయలసీమ విశ్వవిద్యాలయం: ఆనందరావు, 
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం: రామకృష్ణారెడ్డి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని