Yadadri: కనువిందు చేస్తోన్న యాదాద్రి క్షేత్రం డ్రోన్ దృశ్యాలు

కృష్ణశిలతో ఆలయం.. కళాత్మక ఉద్యానవనాలతో పరిసరాలు.. సువిశాల రహదారులు. భక్తులకు ఆధునిక కాటేజీలు.. కలబోసి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం డ్రోన్ దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి.

Published : 04 Nov 2021 01:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కృష్ణశిలతో ఆలయం.. కళాత్మక ఉద్యానవనాలతో పరిసరాలు.. సువిశాల రహదారులు. భక్తులకు ఆధునిక కాటేజీలు.. కలబోసి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం డ్రోన్ దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. వచ్చే ఏడాది మార్చి నెలాఖరులో భక్త జనులను స్వాగతించేందుకు ఆలయం సిద్ధమవుతోంది. పర్యాటక శాఖ విడుదల చేసిన యాదాద్రి క్షేత్ర కమనీయ దృశ్యాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని