Children: పిల్లలకు బి 12 లోపమా..? ఏం చేయాలంటే..!
పిల్లలకు బలహీనత, మాటలు త్వరగా రాకపోవడం, బరువు తగినంత లేకపోవడం, కదలికలు సరిగా లేకుండా ఉండటం, తల ఎదుగుదల తగినట్టు లేకపోతే విటమిన్ బి 12 లోపం ఉన్నట్టే..కొంతమంది పిల్లలకు మూర్ఛ కూడా వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితులను 13 ఏళ్లలోపు గుర్తించి సరయిన విటమిన్లను అందించినట్లయితే వాళ్లకు మెరుగైన వైద్యం అందించినట్లవుతుంది.
ఇంటర్నెట్ డెస్క్: పిల్లలకు బలహీనత, మాటలు త్వరగా రాకపోవడం, బరువు తగినంత లేకపోవడం, కదలికలు సరిగా లేకుండా ఉండటం, తల ఎదుగుదల తగినట్టు లేకపోతే విటమిన్ బి 12 లోపం ఉన్నట్టే..కొంతమంది పిల్లలకు మూర్ఛ కూడా వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితులను 13 ఏళ్లలోపు గుర్తించి సరయిన విటమిన్లను అందించినట్లయితే వాళ్లకు మెరుగైన వైద్యం అందించినట్లవుతుంది.
ఈ విషయాలు తెలుసుకోండి
* పిల్లలకు అలసటగా ఉన్నా, రక్తహీనత కనిపించినా అప్రమత్తం కావాలి
* మతి మరుపు, జ్ఞాపకశక్తి లోపం కనిపిస్తుంది.
* పాలు, పెరుగు, వెన్న,చేపలు, గుడ్డు, మాంసంలలో ఎక్కువగా ఉంటుంది.
* మాంసాహారుల కంటే శాకాహారుల్లో బి 12 లోపం అధికంగా కనిపిస్తుంది.
* శాకాహారులు తమ పిల్లలకు పాల ఉత్పత్తులను అధికంగా అలవాటు చేస్తే లోపం అధిగమించవచ్చు.
* పిల్లల ఆరోగ్య పరిస్థితుల ఆధారంగా తల్లిదండ్రులు రక్త పరీక్షలు చేయించాలి. అవసరమైతే విటమిన్ సిరప్లను అందివ్వాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే