IT: సీట్ల కేటాయింపు ఎలా జరిగింది?.. భద్రారెడ్డిని ప్రశ్నించిన ఐటీ అధికారులు
ఆదాయపన్నుశాఖ కార్యాలయంలో విచారణకు మరోసారి మంత్రి మల్లారెడ్డి రెండో కుమారుడు భద్రారెడ్డి హాజరయ్యారు. ఆయనను అధికారులు రెండోసారి ప్రశ్నించారు.
హైదరాబాద్: ఆదాయపన్నుశాఖ కార్యాలయంలో విచారణకు మరోసారి మంత్రి మల్లారెడ్డి రెండో కుమారుడు భద్రారెడ్డి హాజరయ్యారు. ఆయనను అధికారులు రెండోసారి ప్రశ్నించారు. కళాశాలలో సీట్ల కేటాయింపుపై ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలకు భద్రారెడ్డి సమాధానాలు చెప్పారు. మొదటి రోజు విచారణలో భాగంగా ఐటీ అధికారుల ప్రశ్నలకు సరైన వివరాలు ఇవ్వకపోవడంతో మరోసారి ఐటీ అధికారులు తమకు కావాల్సిన ఫార్మాట్లో వివరాలు తీసుకురావాలని గత విచారణలో భద్రారెడ్డికి చెప్పారు. ఈమేరకు ఆయన రెండోసారి విచారణకు హాజరై ఆదాయపన్నుశాఖ అడిగిన పత్రాలను సమర్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
కళ్యాణదుర్గంలో వైకాపా అరాచకం.. తెదేపా నేతకు తీవ్ర గాయాలు
-
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
-
కేసీఆర్ను బద్నాం చేయాలనే కాఫర్ డ్యామ్ కట్టడంలేదు: కేటీఆర్
-
మల్కాజిగిరిలో భారీ మెజారిటీతో ఈటల గెలుపు: కిషన్రెడ్డి
-
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
-
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్