Viral: మత్స్యకారులకు చిక్కిన భారీ సొర చేప..!

గుంటూరు జిల్లా నిజాంపట్నంలో మత్స్యకారుల వలకు భారీ సొర చేప చిక్కింది.

Published : 17 Sep 2021 01:40 IST

అమరావతి: గుంటూరు జిల్లా నిజాంపట్నం మత్స్యకారుల వలకు భారీ సొర చేప చిక్కింది. సముద్రంలో వేటకు వెళ్లిన జాలర్ల వలలో సుమారు 12 వందల కేజీల సొర చేప పడింది. అరుదుగా ఇలాంటి సొర చేపలు చిక్కుతుంటాయని మత్స్యకారులు చెబుతున్నారు. ఈ సొర చేపను ఔషధాల తయారీలో వినియోగిస్తారని  తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని