Viral news: స్పైడర్ మ్యాన్ను మరిపించే ఈ అమ్మాయిల విన్యాసాలు చూశారా?
ఇద్దరు చిన్నారులు.. నునుపైన మార్బుల్ గోడలు, సన్నని పిల్లర్లు ఇలా ఏదైనా ఎలాంటి సాయం లేకుండాఅవలీలగా ఎక్కతున్నారు. స్పైడర్ మ్యాన్ను మరిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇప్పడు ఈవీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతోంది. వీరిని అంతా స్పైడర్ గర్ల్స్ అంటున్నారు.
హైదరాబాద్: ఇద్దరు చిన్నారులు.. నునుపైన మార్బుల్ గోడలు, సన్నని పిల్లర్లు ఇలా ఏదైనా ఎలాంటి సాయం లేకుండా అవలీలగా ఎక్కేస్తున్నారు. స్పైడర్ మ్యాన్ను మరిపిస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వీరిని అంతా స్పైడర్ గర్ల్స్ అంటున్నారు. వివరాల్లోకి వెళ్తే పట్నాకు చెందిన అజిత్కుమార్, సంగీతలకు అక్షిత (11), కృపత(9) ఇద్దరు కుమార్తెలు. సాధారణంగా చిన్నపిల్లలు ఉంటే కార్టూన్ సినిమాలు, మొబైల్ ఫోన్లకే పరిమితమవుతున్న ఈ రోజుల్లో ఈ ఇద్దరు పిల్లలు అందుకు భిన్నంగా సాహసాలు చేస్తున్నారు. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో నెమ్మదిగా గోడలు పాకడం ప్రారంభించిన ఈ ఇద్దరు, అనంతరం వేగంగా ఎక్కడం సాధన చేశారు. విషయం తెలుసుకుని అవాక్కవడం అజిత్కుమార్ దంపతుల వంతైంది. స్పైడర్మాన్ లాగా ఎగబాకడం సంతోషంగా ఉందని, భవిష్యత్తులో ఎవరెస్ట్ అధిరోహించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని పిల్లలు చెబుతున్నారు. అయితే ఎలాంటి శిక్షణ ఇవ్వకున్నా ఇంతగా నేర్చుకున్నారని, భవిష్యత్తులో అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తామని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
రాష్ట్రంలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ