Bill Gates: మైక్రోసాఫ్ట్ 47 ఏళ్ల వేడుక.. బిల్గేట్స్ అదిరిపోయే స్టంట్
మైక్రోసాఫ్ట్ను స్థాపించి 47 ఏళ్లు అయిన సందర్భంగా గత స్మృతులను గుర్తుచేసుకున్నారు బిల్గేట్స్.......
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన సంస్థల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్ను స్థాపించి సోమవారం నాటికి 47 ఏళ్లు. బిల్గేట్స్తో పాటు, ఆయన చిన్ననాటి స్నేహితుడు పాల్ ఆల్లెన్ 1975 ఏప్రిల్ 4న స్థాపించారు. కాగా ఈ ప్రత్యేకమైన రోజును పురస్కరించుకొని, గత స్మృతులను గుర్తుచేసుకుంటూ మాజీ సీఈఓ బిల్గేట్స్ ఓ పాత వీడియోను పంచుకున్నారు. మైక్రోసాఫ్ట్ ఆఫీస్లోనే ఏళ్ల క్రితం ఓ కుర్చీపైనుంచి అవతలివైపు దూకుతున్న వీడియోను ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. ‘ప్రతి ఇంటిలో, ప్రతి డెస్క్పై కంప్యూటర్ ఉంచేందుకు చేసిన ప్రయత్నంలో మైక్రోసాఫ్ట్ ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూసింది. ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి, సంస్థ మరింత పురోగతి సాధించేందుకు సంస్థ కృషి చేస్తున్నందుకు గర్వపడుతున్నా’ అంటూ రాసుకొచ్చారు.
బిల్&మెలిండా గేట్స్ ఫౌండేషన్ దాతృత్వ పనులపై దృష్టి పెట్టాలనుకున్న గేట్స్ 2000 సంవత్సరంలోనే మైక్రోసాఫ్ట్ సీఈవో పదవి నుంచి వైదొలిగారు. 2008 నుంచే సంస్థలో పూర్తిస్థాయి కార్యకలాపాలకు దూరంగా ఉన్న ఆయన.. 2020 మార్చి వరకు బోర్డు సభ్యుడిగా కొనసాగాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
రాష్ట్రంలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు