బతికిస్తామంటూ శవానికి క్షుద్రపూజలు
మరణించిన వ్యక్తిని బతికించడం వైద్యశాస్త్రానికే సాధ్యంకాని పని. అలాంటిది మారుమూల గ్రామంలోని మోసగాళ్లు కొందరు మృతిచెందిన వ్యక్తిని బతికిస్తామంటూ కుటుంబసభ్యులను నమ్మించారు. పెద్దగా నాగరికత తెలియని మృతుడి కుటుంబీకులు చనిపోయిన వారి ఇంటిపెద్దను బతికిస్తామంటే గుడ్డిగా....
ఒడిశాలోని గిరిజన గ్రామంలో ఘటన
నయాగఢ్: దేశంలో అక్కడక్కడా ఇంకా మూఢనమ్మకాల వాసన గుప్పుమంటూనే ఉంది. వైద్య శాస్త్రానికే సాధ్యంకాని పనులను సైతం తాము చేస్తామంటూ కొందరు కేటుగాళ్లు బయలుదేరి, అమాయకులను మోసం చేసి పబ్బం గడుపుకుంటున్నారు. ఇంతవరకూ మంత్రాలు, తాయత్తులతో జబ్బులు నయం చేస్తామని చెప్పేవాళ్లనే మనం చూసివుంటాం. కానీ ఒడిశాలో ఏకంగా చనిపోయిన మనిషినే బతికిస్తామంటూ నమ్మబలికి ఓ గూడెంలో ఉన్నవాళ్లందరినీ బురిడీ కొట్టించిన సంఘటన జరిగింది. ఇటీవల నయాగఢ్ జిల్లాలోని బార్సాహీ అనే కుగ్రామంలో ఓ వ్యక్తి అనారోగ్యం పాలయ్యాడు. వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతను చికిత్స పొందుతూ మృతిచెందాడు. వైద్యులు శవపరీక్ష నిర్వహించి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. శవానికి అంత్యక్రియలు నిర్వహించాల్సిన కుటుంబసభ్యులు మోసగాళ్ల మాటలు విని క్షుద్రపూజలకు అనుమతించారు.
పెద్దగా నాగరికత తెలియని మృతుడి కుటుంబీకులు చనిపోయిన తమ ఇంటిపెద్దను బతికిస్తామంటే గుడ్డిగా నమ్మేశారు. గిరిజన గూడెం ప్రజల సమక్షంలోనే శవానికి క్షుద్రపూజలు నిర్వహించారు.
మృతదేహాన్ని ఇంటి బయట నేలపై ఉంచిన మాయగాళ్లు ఎన్ని జిమ్మిక్కులు చేయాలో అన్నీ చేశారు. శవంపై సలసల కాగే నీటిని కుండలకొద్దీ పోశారు. ఆ తర్వాత గుండెను బలంగా నొక్కారు. ఇలా అనేక ఫీట్లు చేశారు. చనిపోయిన వ్యక్తి ఎలా బతుకుతాడో అనే చోద్యాన్ని గూడెం ప్రజలంతా గుడ్లప్పగించి చూశారు. గంటలు గడుస్తున్నా శవంలో ఎలాంటి కదలిక కనిపించలేదు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
నగర శివారులో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి శ్రీశైలం జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. -
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. -
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
వైకాపా ప్రచారరథం ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
దిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈడీ కేసులో అప్రూవర్గా మారిన నిందితుడు శరత్ చంద్రారెడ్డి, సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారారు. -
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేశాం: రంగరాజన్
హైదరాబాద్ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేసినట్టు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు