Brain Tumor: తరచుగా తలనొప్పి వస్తుందా..? అనుమానించాల్సిందే..!
కణితులు శరీరంలో ఎక్కడున్నా ప్రమాదమే..జీవ కణాలు క్రమం తప్పి అస్తవ్యస్తంగా పుట్టలు పోసినట్టు పెరిగితే ఇబ్బందికరమే. ఇక మెదడులో అలాంటి కణితులు ఏర్పడితే జీవన్మరణ సమస్యగా మారుతుంది. మృత్యువు మన కళ్లముందే కనిపిస్తుంది.
ఇంటర్నెట్ డెస్క్: కణితులు శరీరంలో ఎక్కడున్నా ప్రమాదమే..జీవ కణాలు క్రమం తప్పి అస్తవ్యస్తంగా పుట్టలు పోసినట్టు పెరిగితే ఇబ్బందికరమే. ఇక మెదడులో అలాంటి కణితులు ఏర్పడితే జీవన్మరణ సమస్యగా మారుతుంది. మృత్యువు మన కళ్లముందే కనిపిస్తుంది. మెదడులో ఏర్పడే కణితుల అనుమానిత లక్షణాలు, నిర్థారణ పరీక్షల సాయంతో ముందుగానే తెలుసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.
మెదడులో కణితుల సంకేతాలు ఇలా..!
* మెదడులో కణితులు ఏర్పడితే అవి ముదిరిపోయే దాకా గుర్తించలేరు.
* తరచుగా తీవ్రమైన తలనొప్పి వస్తుంటుంది. వాంతులు కూడా అవుతాయి. ఈ లక్షణాలను చాలా సాధారణమైనవని అనుకుంటారు. వైద్యుల దగ్గరకు వెళ్లకుండా మందులను మింగేస్తారు.
* 20 ఏళ్ల వయసులో ఉన్నట్టుండి ఫిట్స్ వచ్చినట్లయితే మెదడులో సమస్య ఉన్నట్టేనని గుర్తించాలి.
* మాట స్పష్టత లోపించడం, ఎప్పుడూ మగతగా ఉండటం, అన్నం మింగడంలో ఇబ్బందిగా ఉంటుంది.
* చూపులోనూ తేడా ఉంటే అనుమానించాల్సిందే. కొన్నిసార్లు పొర కమ్మేసినట్టు ఉంటుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నపుడు వైద్యులను తొందరగా సంప్రదించాలి.
* మెదడులోని కణితులను తొలి దశలోనే గమనించినట్లయితే ఆధునిక వైద్యం సాయంతో వాటిని తొలగించడానికి వీలవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?