Heart News: గుండె జబ్బులను ముందే పసిగట్టవచ్చా..!
గుండెలో మంటగా అనిపిస్తే గ్యాస్ సమస్య అనుకొని మందుబిల్ల కొనుక్కొని వేసుకుంటారు..ఇలా ముందుగానే హెచ్చరికలు వస్తున్నా పట్టించుకోక పోవడంతో సమస్య తీవ్రంగా మారుతుంది
ఇంటర్నెట్డెస్క్:గుండెలో మంటగా అనిపిస్తే గ్యాస్ సమస్య అనుకొని మందుబిళ్లలు కొనుక్కొని వేసుకుంటారు.. ఇలా ముందుగానే హెచ్చరికలు వస్తున్నా పట్టించుకోక పోవడంతో సమస్య తీవ్రంగా మారుతుంది. గుండెజబ్బులను, గుండెపోటును ముందుగానే పసిగట్టే అవకాశం ఉన్నా నిర్లక్ష్యం చేసి ప్రాణాలపైకి తెచ్చుకునే వారి సంఖ్య పెరుగుతోందని సీనియర్ కార్డియాలజిస్టు రమేష్ గూడపాటి పేర్కొంటున్నారు. గుండె జబ్బులు, వాటి నివారణ పరిస్థితుల గురించి వివరించారు.
ముందుగానే తెలుసుకోవచ్చా..?:అందరిలో గుండెపోటు లక్షణాలు కనిపించకపోవచ్చు. జబ్బు తీవ్రత పెరిగితేనే లక్షణాలు బయట పడుతాయి. సాధారణ పరీక్షలతోనూ గుండె జబ్బులను తెలుసుకోవడానికి వీలుంది. ఏడాదికోసారైనా ఈసీజీ, ఏకో పరీక్షలు చేయించుకోవాలి.
రక్త పరీక్షలతో గుండె జబ్బు తెలుస్తుందా: ట్రోపనిన్ పరీక్ష చేయడంతో ఛాతీలో ఏ కారణంతో నొప్పి వచ్చిందో తెలుస్తుంది. లిపిడ్ప్రొఫైల్ పరీక్షతో కొవ్వు శాతం ఎంత ఉంతో తెలుసుకోవచ్చు. బ్లడ్షుగర్ ఎలా ఉందో తెలుసుకోవడానికి వీలుంది. హెచ్డీఎల్ కొలెస్ట్రాల్ మంచిది. ఇది ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. ఇవన్నీ రక్త పరీక్షతోనే అర్థమవుతుంది.
నివారణ ఎలా: వారంలో ఐదు రోజులు వ్యాయామం చేయాలి. ఆహార పదార్థాలు, ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
జెన్కోలో అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ), కెమిస్ట్ ఉద్యోగాల నియామక రాత పరీక్ష వాయిదా పడింది. -
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్