CBSE: రెండు భాగాలుగా సిలబస్..!
విద్యా సంవత్సరానికి సంబంధించి సీబీఎస్ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. 2021-22 విద్యా సంవత్సరాన్ని రెండు అర్ధ భాగాలుగా విభజిస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. ఒక్కో భాగంలో 50 శాతం సిలబస్ను చేర్చనున్నట్లు......
దిల్లీ: విద్యా సంవత్సరానికి సంబంధించి సీబీఎస్ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. 2021-22 విద్యా సంవత్సరాన్ని రెండు అర్ధ భాగాలుగా విభజిస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. ఒక్కో భాగంలో 50 శాతం సిలబస్ను చేర్చనున్నట్లు తెలిపింది. తొలి భాగానికి సంబంధించిన పరీక్షలను నవంబరు- డిసెంబర్లో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్వహించనున్నట్లు వివరించింది. అదేవిధంగా రెండో భాగం పరీక్షలను మార్చి-ఏప్రిల్లో నిర్వహించనన్నట్టు తెలిపింది. 10, 12 తరగతులకు బోర్డు నిర్వహించే పరీక్షలు విద్యా సంవత్సరం చివరికల్లా పూర్తి చేసేందుకు గానూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీబీఎస్ఈ వెల్లడించింది.
కొత్త విధానం ప్రకారం.. 2021-22 విద్యా సంవత్సరానికి సిలబస్ను రెండు భాగాలుగా విభజిస్తారు. నిపుణుల ఆధ్వర్యంలో ఓ క్రమ పద్ధతిలో పాఠ్యాంశాలను ప్రతి భాగానికి కేటాయిస్తారు. విభజించిన సిలబస్ ఆధారంగా ప్రతి అర్ధభాగం చివర్లో పరీక్షలు నిర్వహిస్తారు. సిలబస్, పాఠ్య ప్రణాళికలకు సంబంధించి మార్చి 31న సీబీఎస్ఈ విడుదల చేసిన మార్గదర్శకాలను పాఠశాలలు పాటించాల్సి ఉంటుంది. ఇంటర్నల్ అసెస్మెంట్, ప్రాక్టికల్ పరీక్షలను సైతం మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు సీబీఎస్ఈ కసరత్తు చేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు
తాజా వార్తలు (Latest News)
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్