ముగిసిన సీఎం జగన్ దిల్లీ పర్యటన
ఏపీ సీఎం జగన్ దిల్లీ పర్యటన ముగిసింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం కేంద్రహోంమంత్రి అమిత్షాతో భేటీ అయిన సీఎం.. నేడు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమయ్యారు.
దిల్లీ: ఏపీ సీఎం జగన్ దిల్లీ పర్యటన ముగిసింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం కేంద్రహోంమంత్రి అమిత్షాతో భేటీ అయిన సీఎం.. నేడు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమయ్యారు. ఆర్థిక మంత్రితో సీఎం భేటీ సుమారు అరగంటపాటు కొనసాగింది. పర్యటన అనంతరం సీఎం విజయవాడ బయల్దేరారు.
జగన్ దిల్లీ పర్యటనపై సీఎంవో ప్రకటన విడుదల చేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.10వేల కోట్లు, డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి రూ.2,020కోట్లు ఇవ్వాలని అమిత్షాను సీఎం కోరినట్లు తెలిపింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Space: ఇకపై అంతరిక్షంలో వ్యోమగాములు ఫ్రెంచ్ ఫ్రైస్ తినొచ్చు!
-
India News
Odisha Train Accident: ఏఐ సాంకేతికతతో మృతదేహాల గుర్తింపు!
-
Movies News
Social Look: ఐస్క్రీమ్తో రకుల్ప్రీత్.. చెప్పుతో తేజస్విని.. తమన్నా ప్రచారం!
-
Crime News
Gangster Murder: కోర్టు ఆవరణలోనే గ్యాంగ్స్టర్ హత్య.. లాయర్ దుస్తుల్లో వచ్చి కాల్పులు
-
Movies News
Sara Ali Khan: శుభ్మన్ గిల్తో డేటింగ్ వార్తలపై స్పందించిన సారా అలీఖాన్
-
General News
Nara Lokesh: నారా లోకేశ్పై గుడ్డు విసిరిన ఇద్దరు నిందితులు అరెస్టు