CM KCR: జనగామ నూతన కలెక్టరేట్‌ను ప్రారంభించిన కేసీఆర్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జనగామ చేరుకున్నారు. ముఖ్యమంత్రికి మంత్రులు ఎర్రబెల్లి,

Updated : 11 Feb 2022 14:05 IST

జనగామ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జనగామ చేరుకున్నారు. ముఖ్యమంత్రికి మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాఠోడ్‌, ఎంపీలు, జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్‌ తదితరులు ఘనస్వాగతం పలికారు. అనంతరం జిల్లా నూతన కలెక్టరేట్‌ భవనాన్ని సీఎం ప్రారంభించారు. రూ.58.20 కోట్లతో.. 25 ఎకరాల్లో ఈ సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని నిర్మించారు.

అనంతరం జనగామ తెరాస పార్టీ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించనున్నారు. జనగామ పరిధి యశ్వంత్‌పూర్‌ వద్ద పార్టీ బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు