నేడు సీఎం కేసీఆర్‌ మాక్లూరు పర్యటన

 తెలంగాణ సీఎం కేసీఆర్‌ నేడు నిజామాబాద్‌ జిల్లా మాక్లూరు పర్యటన చేపట్టనున్నారు. నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే గణేశ్‌ గుప్తాను పరామర్శించేందుకు సీఎం కేసీఆర్‌ వెళ్లనున్నారు. ఇటీవల అనారోగ్యంతో గణేష్‌ గుప్తా తండ్రి కృష్ణమూర్తి గుప్తా కన్నుమూశారు. 

Updated : 24 Sep 2022 15:18 IST

హైదరాబాద్‌: తెలంగాణ సీఎం కేసీఆర్‌ నేడు నిజామాబాద్‌ జిల్లా మాక్లూరు పర్యటన చేపట్టనున్నారు. నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే గణేశ్‌ గుప్తాను పరామర్శించేందుకు సీఎం కేసీఆర్‌ వెళ్లనున్నారు. ఇటీవల అనారోగ్యంతో గణేష్‌ గుప్తా తండ్రి కృష్ణమూర్తి గుప్తా కన్నుమూశారు. మధ్యాహ్నం ఒంటి గంటకు మాక్లూరుకు సీఎం చేరుకోనున్నారు. తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని