కడుపుబ్బ నవ్వించిన సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం అంటేనే పంచ్లు.. ప్రాసలేకాదు.. కామెడీ కూడా ఉంటుంది. సిరిసిల్ల బహిరంగ సభలో నవ్వుల పువ్వులు పూయించారు ముఖ్యమంత్రి. ‘‘భోజన సమయానికి అన్నం పెడతారా? లేక ఇలానే పంపిస్తారా. ఎందుకంటే అక్కడ.. అక్కడక్కడ నాకు మోసం అయింది. ఓసారి..
ఇంటర్నెట్డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం అంటేనే పంచ్లు.. ప్రాసలేకాదు.. కామెడీ కూడా ఉంటుంది. సిరిసిల్ల బహిరంగ సభలో నవ్వుల పువ్వులు పూయించారు ముఖ్యమంత్రి. ‘‘భోజన సమయానికి అన్నం పెడతారా? లేక ఇలానే పంపిస్తారా. ఎందుకంటే అక్కడ.. అక్కడక్కడ నాకు మోసం అయింది. ఓసారి వరంగల్ టౌన్లో అట్లనే జరిగింది. నాలుగు గంటల దాకా పనిచేయించుకుని నమస్కారం అన్నారు. కారెక్కిన తర్వాత మాకు ఆకలి అవుతుంటే యశ్వంతాపూర్ వాగు వద్ద చిన్న హోటల్ కనిపించింది. అక్కడ ఓ తల్లి పెరుగు అన్నం పెడతా బిడ్డా అని ఆకలి తీర్చింది’’ అని అక్కడక్కడ తనకు ఎదురైన అనుభవాలను చెబుతూ జోకులు పేల్చారు.
సిరిసిల్లకు వైద్య కళాశాల మంజూరు చేయాలన్న కేటీఆర్ విజ్ఞప్తికి బదులిచ్చిన ముఖ్యమంత్రి సభలో నవ్వులు పూయించారు. ‘‘సిరిసిల్లకు మస్తు ఇచ్చిండ్రు. ప్రారంభోత్సవానికి వస్తే చాలు. ఏమీ అడగనని చెప్పిన రామారావు ఇక్కడికి వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీ దుకాణం పెట్టారు’’ అని ఛలోక్తులు విసిరారు. సిరిసిల్లకు మెడికల్ కాలేజీ వందశాతం వస్తది అందులో డౌట్ లేదు, వచ్చే ఏడాది ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు