Covid19: తెలంగాణలో కొత్తగా 374 కొవిడ్‌ కేసులు.. ఒకరి మృతి

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 374 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో కొవిడ్‌ బారినపడి ఒకరు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 374 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో కొవిడ్‌ బారినపడి ఒకరు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో

Published : 22 Feb 2022 20:18 IST

హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 374 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో కొవిడ్‌ బారినపడి ఒకరు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 4,110కి చేరింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. ఒక్కరోజు వ్యవధిలో 683 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,477 యాక్టివ్‌ కేసులున్నాయని ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో రికవరీ రేటు 98.91 శాతంగా ఉందని ఆరోగ్య శాఖ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని